తెలుగుదేశం మండల పార్టీ నాయకులు శ్రీ అయినపూడి భాను ప్రకాష్, కృష్ణా జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ సహాయ డైరెక్టర్ శ్రీ ఎం ఎల్ సింధీ ఉత్తర్వులు జారీ చేశారు
. ...readmore. ...readmore
. ...readmore
పంచాయితీ ప్రాంగణంలో నిర్మించిన పది పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యింది. 2011 సెప్టెంబర్ లో శంఖు స్థాపన జరిగిన ఈ భవనం అతి త్వరలో ప్రజలకి అందుబాటులోకి రానుంది.
. ...readmore. ...readmore
నేటికి గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మన గ్రామాన్ని సందర్శించి 49 ఏళ్ళు పూర్తయ్యాయి.
. ...readmoreమన గ్రామంలో దంత వైద్యశాల ప్రారంభం అయింది. వారానికి ఒక రోజు (ప్రతి బుధ వారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటలవరకు) ఈ ఆసుపత్రి ప్రజలకి అందుబాటులో ఉంటుంది.
. ...readmore. ...readmore
మన ఘంటసాల గ్రామము లో ఈ దేవాలయానికి ఎంతో పురాతన ప్రశస్తి కలిగి ,క్రీస్తు శకారంభము నుండి 15 వ శతాబ్దము వరకు అర్చకులు ,వాయిద్య కారులు, దేవదాసీలు ,దేవాలయ వివిధ కార్యక్రమ నిర్వాహకులు వందలాది మంది చే నిర్వహించబడి అపురూప క్షేత్రముగా విరాజిల్లినది.నేటికి దేవాలయము లో ఉన్న పాలరాతి శాసనములు ద్వారా విశదీకరించబడినది.భారత పురావస్తు శాఖ వారు ఈ దేవాలయము ఎంతో పురాతనమైనదని పరిశోధనల ద్వారా తెలిపి సదరు శాసనాన్ని ద్రువపర్చినారు
. ...readmoreమన గ్రామానికి అల్లుడు , ప్రముఖ న్యురాలజిస్ట్ శ్రీ ఆడిపూడి రంగనాధరావుగారు 18. 12. 2014 న దివంగతులయ్యారు. మన గ్రామానికి చెందిన డాక్టర్ యార్లగడ్డ యశోధర గారిని వివాహం చేసుకున్నారు. మన రాష్ట్రంలో తోలి కిడ్నీ ఆపరేషన్ చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయన అంత్య క్రియలు హైదరాబాదులో జరగనున్నాయి.
. ...readmoreశ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ వేమూరి శ్రీకృష్ణమూర్తి గారు కొద్ది సేపటి క్రితం పరమపదించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాము. ( 17. 12. 2014)
. ...readmore