ఒకే రోజు రెండు పదవులుBack to list

 తెలుగుదేశం మండల పార్టీ నాయకులు శ్రీ అయినపూడి భాను ప్రకాష్, కృష్ణా జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ సహాయ డైరెక్టర్ శ్రీ ఎం ఎల్ సింధీ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇదే సమయంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గా శ్రీ అయినపూడి భాను ప్రకాష్ ని నియమిస్తూ అవనిగడ్డ ఎం ఎల్ ఏ మరియు డిప్యూటీ స్పీకర్ అయిన శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు.
 
 
Dated : 20.06.2015