ఘనంగా శ్రీరామ నవమి
రజకుల రామాలయం లో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదిరాల నాగేశ్వరరావు,సాయి లీల,తుములూరి వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ దంపతులచే కల్యాణం జరపబడినది.
నూతన భవనం నిర్మించి ఏడాది అయిన సందర్భంగా పోతార్లంక శ్రీనివాసరావు దంపతులు గణపతి హోమం చేసి,అన్న సమారాధన జరిపారు.
ఆలయ కమిటీ ఆదిరాల దుర్గాభవాని,కుమారి, గంగాధరరావు గార్ల ఆధ్వర్యం లో ఈ సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Dated : 20.04.2013