శ్రీమతి పరమేశ్వరి అస్తమయంBack to list

 ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన శ్రీ చింతల కొండలరావు గారి సతీమణి శ్రీమతి పరమేశ్వరి గారు 30.08.2015 న దివంగతులయ్యారు. దాదాపు 40 ఏళ్ల క్రితమే శ్రీ కొండలరావు గారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఇప్పటికీ వారి వారసులు గ్రామంతో తమ అనుభందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్డులో గల తుర్కయంజాల్ లో సెప్టెంబర్ 1 వ తేదిన అంత్య క్రియలు జరగనున్నాయి.వారి ఆత్మకి శాంతి కలగాలని మనఘంటసాల. నెట్ తరపున వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియచేస్తున్నాం. వారి కుమారులు శ్రీ విఠల్ గారి ఫోన్ నంబర్ 9948646404