శ్రీ గుళ్ళపల్లి సంస్మరణ సభBack to list

 

 శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావుగారి సంస్మరణ సభ, కమ్యునిస్టు పార్టీ ఆధ్వర్యంలో 22. 03. 2014 న ఘంటసాలలో వారి స్వగ్రహమందు జరిగింది. పలువురు కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులంతా పార్టీలకతీతంగా పాల్గొని గుళ్ళపల్లి సేవలను కొనియాడారు. క్రమశిక్షణ అంకితభావం కలిగిన శ్రీ గుళ్ళపల్లి సేవలు గ్రామాభివృద్ధికి, ఐ టి ఐ కాలేజి అభివృద్దికి ఎంతగానో తోడ్పడ్డాయని పాల్గొన్న వక్తలు కొనియాడారు. 

dated : 06.04.2014