జలదీశ్వరాలయం వెనుక ఉన్న పడమటి వీధి రామాలయం ఆధునికీకరణ మరియు నూతన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వేమూరి శ్రీనివాసరావు , వసుంధర దంపతుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6,2014 న విగ్రహ ప్రతిష్ట మరియు 8 ఏప్రిల్ న కళ్యాణం జరగనుంది. దోనేపూడి రామ మోహనరావు, ఉషారాణి, వేమూరి సనత్ కుమార్-నాగరాజ కుమారి, వేమూరి ప్రసాద్- దీప్తి ల ఆర్ధిక దన్నుతో ఈ దేవాలయం కొత్త హంగులు సంతరించుకుంది.
గ్రామంలో గడచిన 3 సంవత్సరాలలో అక్కమ్మ డాబా రామాలయం, రజకుల రామాలయం, బోయీల రామాలయం ఆధునికీకరణతో పాటు నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి.